YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

లాక్ డౌన్ నియమ నిబంధనలు పాటిస్తూ వరలక్ష్మి వ్రతం

లాక్ డౌన్ నియమ నిబంధనలు పాటిస్తూ వరలక్ష్మి వ్రతం

లాక్ డౌన్ నియమ నిబంధనలు పాటిస్తూ వరలక్ష్మి వ్రతం
 కామారెడ్డి  
కామారెడ్డి లో శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఎవరి ఇళ్లలో వారే నిర్వహించుకున్నారు. అమ్మ వారి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలతో పూజలు, శతనామావళి పూజలు నిర్వహించి, పులిహోర తో నైవేద్యం సమర్పించారు. కరోనా నేపథ్యంలో ఎవరి ఇళ్లలో వాళ్లే పసుపుబొట్లు పేరంటాలు ఇచ్చుకున్నారు. ఈ వ్రతం ఆచరిస్తే అష్ట ఐశ్వర్యాలతో  ఉంటారనీ ప్రతీదీ. అన్నిటికన్నా పూజలకు భక్తి శ్రద్ధ ముఖ్యమని పద్ధతి అంటూ పదిమంది పేరంటాళ్ళు పిలువక , వాయినాలు ఇవ్వక పూజా కార్యక్రమాలు జరుపుకున్నారు.

Related Posts