YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

బ్యాంకుకు వైసీపీ నేత కుమారుడు కుచ్చుటోపీ

బ్యాంకుకు వైసీపీ నేత కుమారుడు కుచ్చుటోపీ

గొలుగొండ, సెప్టెంబరు 29 
వైఎ సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కుమారుడతడు. జీడి పిక్కల కమీష నీ వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ బ్యాంకు నుంచి జీడిపి క్కల ఉత్పత్తిదారుల (రైతులకు) పేరిట నకిలీ పట్టాదారు పాస్ పుస్త కాలను సృష్టించి ఏకంగా రూ.11 కోట్లు కొల్లగొట్టాడు. వివరాలివీ విశాఖ జిల్లా గొలుగొండ మండలం ఏఎల్ పురానికి చెందిన అధికార పార్టీ ముఖ్య నేత కుమారుడు జీడిపిక్కల కమీషన్ వ్యాపారం చేస్తున్నాడు. అనకా పిల్లలు ఒక గోదాము నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 2017లో అనకాపల్లి లోని బ్యాంక్ ఆఫ్ బరోడా ను సంప్రదించాడు. గొలుగొండ మండలంలో 16 మంది రైతులకు చెందిన జీడి పిక్కలు అనకాపల్లి గోదాములో నిల్వ ఉన్నట్లు చూపించి ఏకంగా రూ.11 కోట్ల రుణం తీసుకున్నాడు. ఇందులో సుమారు కోటి రూపాయలు వరకూ తిరిగి చెల్లించినట్లు తెలిసింది. మిగిలిన బకా యిలు చెల్లించకపోవడంతో జీడి పిక్కల గోదామును సీజ్ చేశారు. అంతేకా కుండా, రుణ మంజూరుకు తనఖాగా పెట్టిన 16 మంది రైతుల పట్టాదారు పాసు పుస్తకాల వివరాలను గొలుగొండ మండల రెవెన్యూ కార్యాలయానికి ఇటీవల పంపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, నివేదిక అందించాలని కోరారు

Related Posts