YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

అప్పన్న సిబ్బందికి జీతాలు లేవు

అప్పన్న సిబ్బందికి జీతాలు లేవు

అప్పన్న సిబ్బందికి జీతాలు లేవు
విశాఖపట్నం 
కరోనా వచ్చినప్పటి నుంచి సింహాచంల దేవస్ధానం సిబ్బందికి సక్రమంగా జీతాలు అందడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ విశాఖ సింహాచలం దేవస్ధానికి కోట్లాది రూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్లు ఉన్నప్పటికీ సిబ్బంది ఎందుకు సక్రమంగా జీతాలు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిదులకు సమయానికి జీతాలు అందుతుంటే భగవంతుడినిక సేవ చేసే వారికి మాత్రం నెలలు తరబడి జీతాలు అందక అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చేసి పప్పుకూడు అన్నట్లుగా తయారైందని మండిపడ్డారు.ఇంతటి ధీనావస్ధలో దేవాదాయధర్మదాయశాఖ పని చేస్తోందని చెప్పారు.

Related Posts