YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఈపీఎఫ్‌వో వ‌డ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయం

ఈపీఎఫ్‌వో వ‌డ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయం

న్యూఢిల్లీ మార్చ్4 
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (ఈపీఎఫ్‌వో) 2020-21 సంవ‌త్స‌రానికిగాను వ‌డ్డీ రేటును ప్ర‌క‌టించింది. ఈ ఏడాదికి కూడా వ‌డ్డీ రేటును 8.5 శాతంగానే ఉంచిన‌ట్లు వెల్ల‌డించింది. 2019-20 ఏడాదికి కూడా ఇదే వ‌డ్డీ రేటు ఇచ్చిన విష‌యం తెలిసిందే. శ్రీన‌గ‌ర్‌లో జ‌రిగిన‌ ఈపీఎఫ్‌వో సెంట్ర‌ల్ బోర్డు స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అంత‌కుముందు 2018-19లో 8.65 శాతం ఉన్న వ‌డ్డీ రేటును గ‌తేడాది మార్చిలో ఏడేళ్ల క‌నిష్ఠానికి (8.5 శాతం) త‌గ్గించింది. ఈ ఏడాది ఈ రేటును మ‌రింత త‌గ్గిస్తార‌ని అంచ‌నా వేసినా.. బోర్డు మాత్రం ఇందులో ఎలాంటి మార్పులూ చేయ‌లేదు.
 

Related Posts