YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

డబల్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

డబల్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

అనంతపురం
ముదిగుబ్బ మండ లం అడవి బ్రాహ్మణ పల్లి తాండ యోగివేమన జలాశయం వద్ద పట్టపగలు  డబల్ మర్డర్ జరిగిన  కేసును ఛేదించి పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ అయిన వారిని రిమాండ్కు పంపమన్నారు డి.ఎస్.పి భవ్య కిషోర్.   వీరిని ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం నుండి కొడవండ్ల పల్లి కి వెళ్లే కొండగుట్టల ప్రాంతంలో అరెస్టు చేసినట్లు తెలిపారు హత్య కేసులో నిందితులను పట్టుకోవడంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ ఎస్సై వై విజయ్ కుమార్ పోలీస్ సిబ్బంది చాలా కృషి చేశారన్నారు.

Related Posts