YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ప్రాచీన ఆలయంలో చోరీ

ప్రాచీన ఆలయంలో చోరీ

కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం పట్టణంలో నీ అతి ప్రాచీనమైన, ప్రసిద్ది గాంచిన సుబ్రమణ్య స్వామి దేవాలయం లో చోరీ జరిగింది. 100 సంవత్సరాల అతి పురాతనమైన పంచలోహ విగ్రహం చోరీకి గురయింది. సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో చోరీ జరిగిన సంఘటన తెలుసుకున్న పోలీసులు తనిఖీలు ముమ్మరం గా చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు 100 సంవత్సరాలు పై బడిన అతి పురతమైన పంచలోహ విగ్రహం మిస్ అయిన ట్టు సమాచారం..రాతి కమలం కూడా డ్యామేజ్ చేశారు.

Related Posts