YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కరోనా వైరస్ వేళ ప్రార్ధన సభలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పాస్టర్లులకు లక్ష రూపాయల జరిమానా

కరోనా వైరస్ వేళ ప్రార్ధన సభలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పాస్టర్లులకు లక్ష రూపాయల జరిమానా

శ్రీకాకుళం
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సామూహిక ప్రార్థనలు నిర్వహించిన పాస్టర్లులకు అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. శ్రీకాకుళం జిల్లా సితంపేట మండలం ఈతమానుగూడ గ్రామా పంచాయతీ పరిధిలోని ఆదివారం ఒక చర్చి లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ విషయాన్ని పాలకొండ ఆర్డీవో కిషోర్ కుమార్ కు అక్కడ వారు పిర్యాదు చేశారు.. ఆర్డీవో ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మార్వో  రమేష్ కుమార్, ఎస్సై   హైమావతి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సామూహిక ప్రార్థనలు నిర్వహించిన పాస్టర్లులను అరెస్టు చేసి లక్ష రూపాయలు జరిమానా విధించారు

Related Posts