YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సింహాచలం లో విజయసాయి రెడ్డి ప్రత్యేక పూజలు

సింహాచలం లో విజయసాయి రెడ్డి ప్రత్యేక పూజలు

విశాఖపట్నం
ఎంపీ విజయసాయి రెడ్డి శుక్రవారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. అయనకు ఈవో సూర్యకళ , ట్రస్ట్ బోర్డు సభ్యులు  ఆలయ అధికారులు వేదమంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు. ఆలయంలో అయన జగన్మోహన్ రెడ్డి పేరు తో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన సామూహిక వరలక్ష్మీ వ్రతాలను విజయసాయిరెడ్డి, ఈవో సూర్యకళ  ప్రారంభించారు

Related Posts