YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఎం పర్యటన ఏర్పాట్లు పర్వవేక్షించిన మంత్రి వెలంపల్లి

సీఎం పర్యటన ఏర్పాట్లు పర్వవేక్షించిన మంత్రి వెలంపల్లి

విజయవాడ
ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల్లో భాగాంగా మూలానక్షత్రం రోజున ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.  ఈ నేపధ్యంలో సోమవారం నాడు   దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధికారుల తో కలసి ఏర్పాట్లు పరిశీలించారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని దేవదాయ శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులకు దేవదాయ శాఖ తరఫున స్వాగతం పలికి చినరాజగోపురం నుంచి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాల సమర్పణ, అంతరాలయంలో పూజలు, అనంతరం వేదపండితుల ఆశీర్వచనం కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ముఖ్యమంత్రికి పూర్ణకుంభ స్వాగత ఏర్పాట్లు చేయాలని ఈవోకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు.

Related Posts