YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

విద్యార్దుల ధర్నా

విద్యార్దుల ధర్నా

పలమనేరు
చిత్తూరు పలమనేరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా రెండు గంటలసేపు విద్యార్థులు  ధర్నా నిర్వహించారు. బైరెడ్డిపల్లి వీకోట మండలాలకు బస్సు లు వేయాలని బస్సులను అపివేసారు. ఆర్టీసీ బస్టాండ్ నందు బస్సులు కదలకుండా వాటి ముందు కూర్చుని ధర్నా నిర్వహించారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందు ఎదురయింది. ప్రతిరోజు బస్సులు లేక ఇబ్బందులు పడుతూ ప్రయాణం చేయాల్సిందేనని విద్యార్థుల ఆవేదన  వ్యక్తం చేసారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపారు. అయినా విద్యార్ధులు  పట్టు వీడలేదు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసారు. పోలీసుల హామీతో విద్యార్దులు దర్నా విరమించారు.

Related Posts