YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

విద్యాసంస్థల ప్రారంభంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

విద్యాసంస్థల ప్రారంభంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

రంగారెడ్డి
పాఠశాలలు, విద్యాసంస్థల ప్రారంభంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు.ఫిబ్రవరి ఐదు నుంచి విద్యాసంస్థలను ప్రారంభిస్తారన్న వార్తలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఈ నెల 30 వరకు మెడికల్ కాలేజీలు మినహా విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించామని, సెలవులను పొడిగించాలా.. లేక, విద్యాసంస్థలను తెరువాలా.. అన్నది 30వ తేదీనాటి కరోనా కేసుల పరిస్థితులను బట్టి ఉంటుందని మంత్రి స్పష్టంచేశారు. ప్రస్తుతానికి 8 ఆపై తరగతుల విద్యార్థులందరికీ ఆన్లైన్ క్లాసులు కొనసాగుతున్నాయని చెప్పారు.

Related Posts