YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కు భద్రత పెంపు

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కు భద్రత పెంపు

హైదరాబాద్‌ మార్చ్ 4
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు భద్రత పెంచాలని ఇంటెలిజెన్స్‌ విభాగం నిర్ణయించింది. ఇటీవల హత్య కుట్రకోణం బయట పడటంతో ఆయనకు భద్రత పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండు పైలట్‌ వాహనాలు, 20 మందితో భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ఒక పైలట్‌ సహా పది మంది సెక్యూరిటీ ఉండేవారు. ప్రస్తుతం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన హైదరాబాద్‌ వచ్చిన తర్వాత అదనపు భద్రతా సిబ్బంది విధుల్లో చేరనున్నారు.

Related Posts