YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మెట్‌పల్లికి సాగునీరు తీసుకువస్తాం: మంత్రి నిరంజన్ రెడ్డి

మెట్‌పల్లికి సాగునీరు తీసుకువస్తాం: మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి మార్చ్ 4
మెట్‌పల్లికి సాగునీరు తీసుకువస్తాం. వచ్చే పంట కాలానికి అందుబాటులో సాగునీరు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మెట్‌పల్లి రైతులతో సమావేశమై మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత గ్రామానికి వస్తా. గ్రామం అంతా పర్యటించి సాగునీరు ఎలా తీసుకురావాలో అందరం కలిసి పరిశీలిద్దామన్నారు. ప్రత్యేకంగా పైపులైన్ నిర్మాణం చేసి మెట్‌పల్లికి సాగునీరు అందిస్తామన్నారు. అంతకుముందు ఈ నెల 8న కేసీఆర్ వనపర్తి పర్యటన నేపథ్యంలో మెడికల్ కళాశాల వద్ద బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించారు.

Related Posts