YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

9 మంది వైసీపీ ఎంపీలు, 49 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలతో టచ్‌లో ఉన్నారు

 9 మంది వైసీపీ ఎంపీలు, 49 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలతో టచ్‌లో ఉన్నారు

అమరావతి మార్చ్ 4
సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని అని చెబుతూ వస్తున్న తాజాగా 9 మంది వైసీపీ ఎంపీలు, 49 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలతో టచ్‌లో ఉన్నారంటూ బాంబ్ పేల్చారు. వ్యాపారులు రాజకీయాల్లోకి రావడం వల్లే అమరావతికి ఈ పరిస్థితి దాపురించిందన్నారు. కేంద్రానికి మెజార్టీ ఉంది కదా అని హక్కులను వదిలేస్తారా? అని శివాజీ ప్రశ్నించారు. ఈ రోజుల్లో కూడా కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని శివాజీ నిలదీశారు.

Related Posts