YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

దేశం లో బిజెపి పార్టీ కి తిరుగు లేదు

దేశం లో బిజెపి పార్టీ కి తిరుగు లేదు

మంథని,
బిజెపి పార్టీ తిరుగులేని పార్టీ గా మరోసారి  అవతరించిందని, దేశ ప్రజలు బిజెపి పార్టీ కోరుకుంటున్నారు అనడానికి ఈ ఎన్నికలు నిదర్శనం అని బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునిల్ రెడ్డి అన్నారు. 
గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో 4 రాష్ట్ర లలో బిజెపి విజయకేతానం ఎగుర వేయడంతో బిజెపి నాయకులు టపాసులు పేల్చి విజయోత్సవ  సంబురాలు చూసుకున్నారు. ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునిల్ రెడ్డి పాల్గొన్నారు.  అనంతరం వారు మాట్లాడుతూ దేశం లో బిజెపి పార్టీ తిరుగులేని పార్టీ గా మరోసారి  అవతరించిందాని, దేశ ప్రజలు బిజెపి పార్టీ కోరుకుంటున్నారు అనడానికి ఈ ఎన్నికలు నిదర్శనం అని, రానున్న ఎన్నికల్లో తెలంగాణ లో కచ్చితంగా బిజెపి పార్టీ అధికారం లోకి వస్తుందనిఅన్నారు. కెసిఆర్ కి ఈ ఎన్నికలు చూసి బుద్ది రావాలని, కాంగ్రెస్ పార్టీ బిజెపి సునామి లో కొట్టుకొని పోయిందని, ఎన్నికలు ఏవైనా విజయ బిజెపి దే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొమ్మన భాస్కర్ రెడ్డి  జిల్లా కోశాధికారి దుర్గ తిరుపతి సంఘటన కార్యదర్శి విష్ణు కాంత్ జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి పా గే రంజిత్ కుమార్ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి స కి నారం శ్రీహరి కొండ రాజమల్లు   ఊ డుములు వెంకట్ రెడ్డి  బంధం మల్లారెడ్డి జాడి లక్ష్మణ్ మంత్రి సునీల్  వేముల రమేష్ ముద్ర కోళ్ల సుధాకర్ జిల్లాల శ్రీశైలం కొల్గూరి రవీందర్ చిలుముల శ్రీనివాస్  కంకణాల మల్లారెడ్డి వేముల లింగయ్య  ముందల ప్రభాకర్ రెడ్డి వడ్లకొండ సతీష్ లావుడియా బాలు నాయక్ మేము నూరి మల్లారెడ్డి బొమ్మ మధుకర్ తదితరులు పాల్గొన్నారు

Related Posts