YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఎం జగన్ ను కలిసిన ట్రైబల్ ఎమ్మెల్యేలు

సీఎం జగన్ ను కలిసిన ట్రైబల్ ఎమ్మెల్యేలు

అమరావతి
శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం  వైయస్.జగన్ను  షెడ్యూల్డ్ ట్రైబ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సోమవారం కలిసారు. గిరిజన ప్రాంతాల్లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎంకు విజ్ఞప్తి చేసారు. ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పాముల పుష్పశ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డిశాంతి హాజరు అయ్యారు..

Related Posts