YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

శ‌ర‌ణార్థులు త‌ల‌దాచుకుంటున్న డ్రామా థియేట‌ర్‌పై బాంబు దాడి... వంద‌ల సంఖ్య‌లో జ‌నం మృతి

శ‌ర‌ణార్థులు త‌ల‌దాచుకుంటున్న డ్రామా థియేట‌ర్‌పై బాంబు దాడి...   వంద‌ల సంఖ్య‌లో జ‌నం మృతి

న్యూ ఢిల్లీ మార్చ్ 17
ర‌ష్యా దాడిలో దారుణం జ‌రిగింది. వేలాది మంది శ‌ర‌ణార్థులు త‌ల‌దాచుకుంటున్న మారిపోల్ డ్రామా థియేట‌ర్‌పై బాంబు దాడి జ‌రిగింది. ఆ దాడిలో వంద‌ల సంఖ్య‌లో జ‌నం శిథిలాల కింద చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది. దాడిలో ఎంత మంది మ‌ర‌ణించారో ఉక్రెయిన్‌ ప్ర‌భుత్వం ఇంకా స్ప‌ష్టం చేయ‌లేదు. ఈ ఘ‌ట‌న గురించి ఇంకా అధికారిక ద్రువీక‌ర‌ణ జ‌ర‌గ‌లేదు. కానీ ఈ దాడిని ఎన్న‌టికీ మ‌రిచిపోలేమ‌ని మారిపోల్ సిటీ కౌన్సిల్ తెలిపింది. స‌మీప ప్రాంతాల్లో భారీగా దాడులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో డ్రామా థియేట‌ర్‌లో ఎంత మంది చ‌నిపోయారో ఇప్పుడే తేల్చ‌లేమ‌ని అధికారులు చెబుతున్నారు.

Related Posts