YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పెగాసస్పై చర్చకు నోటీసు ఇచ్చిన శ్రీకాంత్ రెడ్డి

పెగాసస్పై చర్చకు నోటీసు ఇచ్చిన శ్రీకాంత్ రెడ్డి

అమరావతి
పెగాసస్పై చర్చకు వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. బెంగాల్ సీఎం వ్యాఖ్యలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  ప్రస్తావించారు. పెగాసస్పై చర్చకు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి  నోటీస్ ఇచ్చారు. స్వల్ప కాలిక చర్చ చేపడతామని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.
పెగాసస్పై చర్చ జరగాల్సిన అవసరం ఉంది: ఆదిమూలపు సురేష్
పెగాసస్ కొనాలని తమ వద్దకు వచ్చినట్లు నాటి ఐటీ మంత్రి లోకేషే చెప్పారని.. పెగాసస్పై చర్చ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణకు కమిటీ వేసిందన్నారు. దీన్ని ఎవరు కొన్నారు. ఎలా వినియోగించారు అనేది తేలాల్సి ఉందని మంత్రి అన్నారు.

Related Posts