YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమ్మవారి చీరలను కాల్చివేసారు

అమ్మవారి చీరలను కాల్చివేసారు

పార్వతీపురం
ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు సంబర  శ్రీ పోలమాంబ అమ్మవారి కి అత్యంత భక్తి తో భక్తులు చెల్లించుకునే మొక్కుబడి చీరలను కాల్చి బూడిద చేసిన సంఘటన బుధవారం వెలుగు చూసింది.  మంగళవారం వేలాది మంది భక్తులు అమ్మవారికి చీరలను చూపించారుజ  వీటిని దేవాదాయ శాఖ వారి భద్రం చేయాల్సి ఉంది.  అయితే బుధవారం గ్రామ శివారులోని చెత్త కుప్ప వద్ద మొక్కుబడి చీరలన్నీ కుప్పగా పోసి ఉండడం కనిపించింది.  అనంతరం ఆ చీరలను కొంతమంది సిబ్బంది కాల్చి బూడిద చేశారు దీనిపై దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని  ఆ ఊరు భక్తులు డిమాండ్ చేస్తున్నారు

Related Posts