YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎర్రకోటలో ప్రారంభమైన గణతంత్ర వేడుకలు

ఎర్రకోటలో ప్రారంభమైన గణతంత్ర వేడుకలు

 69వ గణతంత్ర వేడుకలు న్యూఢిల్లీలోని ఎర్రకోటలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌, అమిత్ షా తదితరులు హాజరు అయ్యారు. ఈ వేడుకకు పది దేశాల ఆసియాన్ దేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా పాల్గొనగా.. వారందరిని సాదారంగా ఆహ్వానించారు నరేంద్రమోదీ.  ప్రస్తుతం త్రివిధ దళాలు ఇస్తున్నగౌరవ వందాన్ని స్వీకరిస్తున్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. మరోవైపు దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు.

Related Posts