YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

బీజూపూర్
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో పోలీసులు, నక్సలైట్ల మధ్య జరిగిన ఎదురు కాల్పులు జరిగాయి. ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. నేషనల్ పార్క్ ప్రాంతంలోని  బెద్రే పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. ఎన్కౌంటర్ స్థలం నుంచి ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలతో పాటు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఘటనను బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు. నక్సలైట్ శిబిరాన్ని పోలీసులు  ధ్వంసం చేసారు. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

Related Posts