YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అందుకున్న మంత్రి నారాయణ

స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అందుకున్న మంత్రి నారాయణ

న్యూ ఢిల్లీ
విజ్ఞాన్ భవన్ లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు ప్రదాన కార్యక్రమం  జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మంత్రి నారాయణ అవార్డు స్వీకరించారు. రాష్ట్రం నుంచి 5 మున్సిపల్ కార్పొరేషన్లు అవార్డులకు ఎంపిక చేసారు. విజయవాడ, తిరుపతి, గుంటూరు, జీవీఎంసీ, రాజమండ్రి కార్పొరేషన్లకు అవార్డులు దక్కాయి.
ఆ ర్యక్రమానికి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ హజరయ్యారు. అవార్డుల కార్యక్రమంలో  రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు,ఆయా కార్పొరేషన్ల అధికారులు  పాల్గోన్నారు.

Related Posts