
న్యూ ఢిల్లీ
విజ్ఞాన్ భవన్ లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు ప్రదాన కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మంత్రి నారాయణ అవార్డు స్వీకరించారు. రాష్ట్రం నుంచి 5 మున్సిపల్ కార్పొరేషన్లు అవార్డులకు ఎంపిక చేసారు. విజయవాడ, తిరుపతి, గుంటూరు, జీవీఎంసీ, రాజమండ్రి కార్పొరేషన్లకు అవార్డులు దక్కాయి.
ఆ ర్యక్రమానికి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ హజరయ్యారు. అవార్డుల కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు,ఆయా కార్పొరేషన్ల అధికారులు పాల్గోన్నారు.