YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఇంగ్లాండ్‌తో భారత్‌ ఢీ..తొలి టీ20 నేడు..!!

ఇంగ్లాండ్‌తో భారత్‌ ఢీ..తొలి టీ20 నేడు..!!

 సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో ఓ పెద్ద సవాలు ఎదురుకోబోతుంది టీం ఇండియా . ఇంగ్లాండ్‌ పర్యటనలో భాగంగా ముందుగా పొట్టి సిరీస్‌లో ఐర్లాండ్‌ను చిత్తుచేసిన కోహ్లీసేన.. ఇక అసలు పోరుకు సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం భారత్‌ తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొనబోతోంది. బలమైన జట్లతో, చక్కటి ఫామ్‌తో బరిలోకి దిగుతున్న భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య రసవత్తర పోరు ఖాయమనిపిస్తోంది.

Related Posts